#Telangana
14 articles tagged
ప్రజలే కేంద్రబిందువుగా ‘ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక’: 99 రోజుల దీక్షకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిలుపు
గులాబీ గూటిలో పేరు మార్పు లొల్లి: 'బీఆర్ఎస్' మళ్లీ 'టీఆర్ఎస్' అయ్యేనా?
అంగన్వాడీ ఫోన్ల కొనుగోలు వివాదం: కేసీఆర్కు మంత్రి సీతక్క లీగల్ నోటీసు
గజ్వేల్లో పట్టు కోసం కాంగ్రెస్ ముమ్మర ప్రయత్నాలు..?
నాదర్గుల్ ‘నాటకం’: పొంగులేటిని టార్గెట్ చేయడం వెనుక బీఆర్ఎస్ వ్యూహం ఇదేనా?
2047 నాటికి తెలంగాణను దక్షిణ ఆసియా టెక్స్టైల్ రాజధానిగా మారుస్తాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
ప్రజలే కేంద్రబిందువుగా ‘ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక’: 99 రోజుల దీక్షకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిలుపు
గులాబీ గూటిలో పేరు మార్పు లొల్లి: 'బీఆర్ఎస్' మళ్లీ 'టీఆర్ఎస్' అయ్యేనా?
More Stories
2047 నాటికి తెలంగాణను దక్షిణ ఆసియా టెక్స్టైల్ రాజధానిగా మారుస్తాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టే వారికి ప్రభుత్వం తరపున పూర్తి సహకారం ఉంటుందని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. భూమి, విద్యుత్, నీరు, రాయితీలతో పాటు వేగంగా అనుమతులు మంజూరు చేస్తామని తెలిపారు.
ప్రజలే కేంద్రబిందువుగా ‘ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక’: 99 రోజుల దీక్షకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిలుపు
ఈ 99 రోజుల కార్యాచరణను ఒక సాధారణ కార్యక్రమంగా కాకుండా, ఒక పవిత్ర ‘దీక్ష’గా భావించి నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలు భాగస్వాములు కావాలని రేవంత్ రెడ్డి కోరారు.
బీఆర్ఎస్లో అంతర్గత ప్రజాస్వామ్యం కరువు..? హరీశ్, కేటీఆర్ వైఖరిపై విమర్శలు
సొంత పార్టీ ఎమ్మెల్యేలకే మాట్లాడే అవకాశం ఇవ్వని నేతలు, బయట ప్రజాస్వామ్యం గురించి మాట్లాడటం హాస్యాస్పదమని కాంగ్రెస్ నేతలు తప్పుబడుతున్నారు.
బీఆర్ఎస్ హయాంలో టీఎస్ఐఐసీ నిధుల లూటీ: రూ. 800 కోట్లకు పైగా అక్రమాలు తేల్చిన 'కాగ్' నివేదిక
బీఆర్ఎస్ పాలనలో టీఎస్ఐఐసీ స్వయంప్రతిపత్తిని కోల్పోయి, రాజకీయ ప్రయోజనాల కోసం ప్రభుత్వ ధనాన్ని ప్రైవేట్ వ్యక్తులకు దోచిపెట్టే వేదికగా మారిందని కాగ్ తన నివేదికలో నిగ్గుతేల్చింది.
వట్టినాగులపల్లి భూ వివాదం: మంత్రి పొంగులేటిపై రాజకీయ దాడి? వాస్తవాలు ఏంటి?
భూ బాధితులకు న్యాయం చేసే ప్రయత్నం కంటే మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిని రాజకీయంగా ఇరుకున పెట్టేందుకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నట్లు కనిపిస్తోంది.
కేసీఆర్ వల్లే నా గుర్తింపు.. నియోజకవర్గాల విభజనపై పోరాటం: సీఎం రేవంత్ రెడ్డి
కేసీఆర్ విశ్రాంతి తీసుకుంటున్నారని అందరూ అంటున్నా, ఆయనను గృహ నిర్బంధం చేశారేమోనన్న అనుమానం తనకు కలుగుతోందని సోమవారం మీడియాతో చిట్చాట్లో రేవంత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన కొత్త చట్టం : విద్వేష ప్రసంగాలు చేస్తే ఇక కటకటాల్లోకే
ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం భవిష్యత్తులో తెలంగాణలో సామాజిక, మతపరమైన స్థిరత్వానికి వెన్నెముకగా నిలవనుంది.
వివాదాలకు నిలయంగా బీఆర్ఎస్: నేరారోపణలు ఎదుర్కొంటున్న నేతలపై చర్యలేవి..?
తప్పు చేసిన వారిని వారించాల్సింది పోయి, మౌనంగా ఉండటం ద్వారా అటువంటి నేతలను పార్టీ పరోక్షంగా ప్రోత్సహిస్తోందనే విమర్శలు రాజకీయ వర్గాల్లో బలంగా వినిపిస్తున్నాయి.
కాంగ్రెస్ ‘సంక్షేమ’ జోరు.. బీఆర్ఎస్లో మొదలైన ఆంతర్మథనం!
ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు సామాన్యుడి దైనందిన బడ్జెట్పై ప్రత్యక్ష ప్రభావం చూపుతున్నాయి. ఈ భరోసాతో ప్రభుత్వ గ్రాఫ్ ఒక్కసారిగా పెరిగిందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
హైదరాబాద్ అభివృద్ధిపై సీఎం రేవంత్ రెడ్డి ‘రోడ్ మ్యాప్’
హైదరాబాద్ నగరాన్ని ప్రపంచస్థాయి ప్రమాణాలతో తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం 'తెలంగాణ రైజింగ్ 2047' రోడ్ మ్యాప్తో ముందుకు వెళ్తోందని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు.